CIVILS Notification…ఈసారి ఎన్ని పోస్టులు?

UPSC సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ( CSE) తో పాటు Indian Forest Service (IFS) ఎగ్జామ్ 2025 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ సారి నోటిఫికేషన్ ద్వారా 979 Civil Services, 150 IFC ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. విద్యార్హతలు : ఏదైనా డిగ్రీ వయస్సు: అభ్యర్థుల వయస్సు 21 యేళ్ళ నుంచి 32 యేళ్ళ మధ్య ఉండాలి. రిజర్వుడ్ కేటగిరీ అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఎలా ఎంపిక చేస్తారు ? సివిల్ … Read more

10thతో రైల్వేలో 32438 పోస్టులు

10th, ITI అర్హతతో భారీ స్థాయిలో ఉద్యోగాలకు Railway Recruitment Board నోటిఫికేషన్ జారీ చేసింది. 32,438 Group.D పోస్టులను భర్తీ చేయబోతోంది. రెండు దశల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. RRB లేటెస్ట్ Group.D Notification, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం చూద్దాం. మొత్తం ఎన్ని పోస్టులు ? 32,438 గ్రూప్-డి పోస్టులు ఏయే పోస్టులు ? పాయింట్స్ మెన్-బి-5,058 పోస్టు లు, అసిస్టెంట్(ట్రాక్ మెషీన్)-799 పోస్టులు, అసిస్టెంట్(బ్రిడ్జ్)-301 పోస్టులు, ట్రాక్ మెయింటనెర్ గ్రేడ్-4 ఇంజనీరింగ్-13,187 … Read more

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : తెలంగాణలో కొత్త కొలువులు

తెలంగాణలో కొత్త ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతానికి మే నెల దాకా నోటిఫికేషన్ల హడావిడి లేదు. ఇదే విషయాన్ని tgpsc ఛైర్మన్ బుర్రా వెంకటేశం చెప్పేశారు. మార్చి 31 లోగా కొత్త ఉద్యోగాల ఇండెంట్ రావాలి… అలాగే గ్రూప్ 2,3 పేపర్ల సంఖ్య కుదింపు, సిలబస్ మీద కూడా అనాలసిస్ చేస్తున్నట్టు చెప్పారు. మే దాకా నోటిఫికేషన్లు రావు అన్న స్టేట్ మెంట్ తో చాలామంది నిరుద్యోగులు డీలా పడ్డారు. చాలామంది పుస్తకాలు పక్కన … Read more

సౌదీలో నర్సుల జాబ్స్ : నెలకు 1-2 లక్షల జీతం

సౌదీ అరేబియా, UAEలో నర్సు ఉద్యోగాల భర్తీకి Telangana Oversees Manpower Company Limited (TOMCOM) నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఎవరికి అర్హత ? ఈ రెండు దేశాల్లో నర్సు ఉద్యోగాలకు అప్లయ్ చేసే వారికి కనీసం రెండేళ్ళ క్లినికల్ అనుభవం ఉండాలి. అలాగే రిజిస్టర్డ్ నర్సులు మాత్రమే అప్లయ్ చేసుకోడానికి అర్హులు. జీతం ఎంత ? రూ.1.15 లక్షల నుంచి రూ.2.3 లక్షల మధ్య నెలసరి వేతనం ఉంటుంది. వసతి, ట్యాక్స్ లెస్ శాలరీ, ఆరోగ్య … Read more

తెలంగాణలో EAP CET డేట్ ఎప్పుడంటే !

తెలంగాణలో మొత్తం 8 ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను ఉన్నత విద్యామండలి రిలీజ్ చేసింది. BE., B.Tech., B.Pharm కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన EAP CET (గతంలో EAMCET)ను 2025 ఏప్రిల్ 29 నుంచి ఏప్రిల్ 30 వరకూ ఆ తర్వాత… మే 2 నుంచి మే 5 వరకు నిర్వహించబోతున్నారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు ఉద్దేశించి TG ECET ను మే 12న నిర్వహిస్తారు. జూన్ 1న Ed CET, జూన్ 6న LAW CET, జూన్ … Read more

Indian Navyలోకి 3 యుద్ధ నౌకలు

xr:d:DAF9QoveMss:6,j:556613754881323057,t:24021918

నేవీలోకి మూడు యుద్ధ నౌకలను ప్రవేశపెడుతున్నారు. ఇండియన్ నేవీలోకి కొత్తగా 3 యుద్ధ నౌకలను 2025 జనవరి 15న ప్రధాని మోడీ జాతికి అంకితం చేస్తున్నారు.  INS సూరత్, INS నీలగిరి, జలాంతర్గామి INS వాఘ్ షీర్ లు నేవీలోకి ప్రవేశిస్తున్నాయి. ముంబై నేవల్ డాక్ యార్డ్ లో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ యుద్ధ నౌకలతో పెరిగిన నేవీ బలం పెరుగుతుంది. CLICK BELOW FOR WEBSTORY నేవీలోకి మూడు యుద్ధ నౌకలు

WhatsApp Icon Telegram Icon