తెలంగాణలో EAP CET డేట్ ఎప్పుడంటే !

తెలంగాణలో మొత్తం 8 ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను ఉన్నత విద్యామండలి రిలీజ్ చేసింది. BE., B.Tech., B.Pharm కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన EAP CET (గతంలో EAMCET)ను 2025 ఏప్రిల్ 29 నుంచి ఏప్రిల్ 30 వరకూ ఆ తర్వాత… మే 2 నుంచి మే 5 వరకు నిర్వహించబోతున్నారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు ఉద్దేశించి TG ECET ను మే 12న నిర్వహిస్తారు. జూన్ 1న Ed CET, జూన్ 6న LAW CET, జూన్ … Read more

Indian Navyలోకి 3 యుద్ధ నౌకలు

xr:d:DAF9QoveMss:6,j:556613754881323057,t:24021918

నేవీలోకి మూడు యుద్ధ నౌకలను ప్రవేశపెడుతున్నారు. ఇండియన్ నేవీలోకి కొత్తగా 3 యుద్ధ నౌకలను 2025 జనవరి 15న ప్రధాని మోడీ జాతికి అంకితం చేస్తున్నారు.  INS సూరత్, INS నీలగిరి, జలాంతర్గామి INS వాఘ్ షీర్ లు నేవీలోకి ప్రవేశిస్తున్నాయి. ముంబై నేవల్ డాక్ యార్డ్ లో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ యుద్ధ నౌకలతో పెరిగిన నేవీ బలం పెరుగుతుంది. CLICK BELOW FOR WEBSTORY నేవీలోకి మూడు యుద్ధ నౌకలు

WhatsApp Icon Telegram Icon