ముంబైలోని ఎగ్జిమ్ బ్యాంక్ (Export-Import Bank of India) మేనేజ్మెంట్ ట్రైనీల నియామకానికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తోంది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
🔹 మొత్తం పోస్టుల సంఖ్య: 28
🔹 పోస్టుల వివరాలు:
– మేనేజ్మెంట్ ట్రైనీ – డిజిటల్ టెక్నాలజీ – 10
– మేనేజ్మెంట్ ట్రైనీ – రీసెర్చ్ అండ్ అనాలిసిస్ – 05
– మేనేజ్మెంట్ ట్రైనీ – రాజ్ భాష – 02
– మేనేజ్మెంట్ ట్రైనీ – లీగల్ – 05
– డిప్యూటీ మేనేజర్ – లీగల్ – 04
– డిప్యూటీ మేనేజర్ – 01
– చీఫ్ మేనేజర్ – 01
🔹 అర్హత: కనీసం 60% మార్కులతో సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, ఎంసీఏ, పీజీ, లా డిగ్రీ, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి.
🔹 వయస్సు:
– 28.02.2025 నాటికి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 33 ఏళ్లు
– ఓబీసీ అభ్యర్థులకు 31 నుంచి 33 ఏళ్లు
– ఈడబ్ల్యూఎస్/యూఆర్ అభ్యర్థులకు 28 నుంచి 40 ఏళ్లు మించకూడదు
🔹 వేతనం:
– మేనేజ్మెంట్ ట్రైనీ: ₹65,000 నెలకు
– డిప్యూటీ మేనేజర్: ₹48,480 – ₹85,920
– చీఫ్ మేనేజర్: ₹85,920 – ₹1,05,280
🔹 ఎంపిక విధానం:
– రాత పరీక్ష
– పర్సనల్ ఇంటర్వ్యూ
– సర్టిఫికేట్ పరిశీలన
– వైద్య పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔹 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
– ఆఖరి తేదీ: 15.04.2025
– రాత పరీక్ష తేదీ: మే 2025
– వెబ్సైట్: [www.eximbankindia.in](https://www.eximbankindia.in)