• భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) తాత్కాలిక చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా రామకృష్ణ గుప్తాను ప్రభుత్వం నియమించింది.
  • ప్రస్తుతం డైరెక్టర్ (ఫైనాన్స్)గా ఆయన ఉన్నారు.
  • 2022 అక్టోబరు 31న అరుణ్ కుమార్ సింగ్ పదవీ విరమణ చేయడంతో, BPCL సీఎండీ పదవి ఖాళీ అయ్యింది. అప్పటి నుంచి తాత్కాలికంగా గుప్తా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
  • ONC కి కూడా తాత్కాలిక CMD గా రామకృష్ణ గుప్తా ఉన్నారు.
  • కంపెనీ బోర్డులో సీనియర్ డైరెక్టర్ గా కొనసాగుతున్న గుప్తా 2031 జూన్ లో పదవీ విరమణ చేస్తారు.

Leave a Reply