కాకతీయులు
1) వరంగల్ శాసనం ప్రకారం కాకతీయ వంశ మూలపురుషుడు ఎవరు?
జ: కాకర్త్యగుండన
2) ఓరుగల్లు పట్టణ నిర్మాత ఎవరు?
జ: మొదటి ప్రతాపరుద్రుడు
3) గణపతిదేవుడు రాజధానిని హనుమకొండ నుంచి ఓరుగల్లుకు మార్చిన సంవత్సరం?
జ:క్రీ.శ.1254
4) మొదటి ప్రతాపరుద్రుడి కాలంలో శైవాన్ని ప్రచారం చేసి వ్యక్తి ఎవరు?
జ: మల్లికార్జున పండితుడు
5) సిద్దేశ్వర చరిత్ర ప్రకారం కాకతీయులు ఏ ప్రాంతానికి చెందినవారు?
జ: కందారు పురం
6) నిర్వచనోత్తర రామాయణం గ్రంధకర్త ఎవరు?
జ: తిక్కన సోమయాజి
7) మైలాంబ వేయించిన బయ్యారం చెరువు శాసనం ప్రకారం కాకతీయుల మూలపురుషుడు ఎవరు?
జ: వెన్న భూపతి
8) హనుమకొండలో సిద్దేశ్వరాలయం, పద్మాక్షి ఆలయం, స్వయంభు ఆలయాన్ని నిర్మించినవారు ఎవరు?
జ: రెండో ప్రోలరాజు
9) కేసరి సముద్రం, జగత్ కేసరి సముద్రం అనే చెరువులను తవ్వించిన కాకతీయ రాజు ఎవరు?
జ: మొదటి ప్రోలరాజు
10) హనుమకొండలోని వేయిస్తంభాల గుడిని నిర్మించినవారు ఎ...