1) నవ్యగాంధీ నమూనాను ప్రతిపాదించినది ఎవరు.?ఎ
ఎ)అబ్దుల్ కలాం
బి)మన్మోహన్ సింగ్
సి)పి.వి.నరసింహారావు
డి)వి.పి.సింగ్
2)రంగరాజన్ కమిటీ ప్రకారం గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో రోజువారీ వినియోగ ఖర్చును ఎన్ని రూపాయిలుగా నిర్ణయించారు?డి
ఎ)34,35
బి)37,47
సి)32,42
డి)32,47
3)తక్కువ అభివృద్ది చెందిన దేశాల్లో ఆర్దికాభివృద్దికి ముఖ్యమైన నిరోధకం ఏది?ఎ
ఎ)మూలధనకొరత
బి)నిరక్షరాస్యత
సి)మానవ వనరుల కొరత
డి)తక్కువ స్దాయి సాంకేతిక పరిజ్నానం
4)భారతదేశంలో ప్రాధమికరంగం సమకూర్చే జాతీయ ఆదాయాన్ని అంచనా వేసే పద్దతి ఏది?సి
ఎ)ఆదాయాల మదింపు పద్దతి
బి)వ్యయాల మదింపు పద్దతి
సి)విలువ కూర్పు పద్దతి
డి)పైవేవీకావు
5)వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి ఎవర్ గ్రీన్ రివల్యూషన్ చేపట్టాలని పిలుపునిచ్చినది ఎవరు?ఎ
ఎ)ఎం.ఎస్.స్వామినాధన్
బి) అరుంధతీరాయ్
సి) కె.ఎస్ స్వామినాధన్
డి) ఏపీజె అబ్దుల్ కలామ్
6)గాజుతెర ఆర్ది...