విశాలాంధ్ర నినాదం- ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం
1) విశాలాంధ్ర నినాదం వెనుక సామ్రాజ్యవాద తత్వం ఉన్నది అన్నది ఎవరు ?
జ: జవహర్ లాల్ నెహ్రూ
2) విశాలాంద్ర్ర భావనను మొదట ఎవరు వ్యాస్తి చేశారు?
జ) కమ్యూనిస్టులు
3) కమ్యూనిస్టులు ఏమని ప్రచారం చేశారు?
జ) ఒకేజాతి, ఒకేభాష, ఒకేరాష్ట్ర్రం.
4) విశాలాంధ్ర పత్రికను ఎవరు ప్రచురించారు?
జ) పుచ్చలపల్లి సుందరయ్య
5) వావిలాల గోపాలకృష్ణయ్య విశాలాంధ్ర పుస్తకాన్ని ఎప్పుడు రాశారు ?
జ) 1940.
6) అయ్యదేవర కాళేశ్వరరావు 1949లో ఎక్కడ సభను నిర్వహించారు?
జ) విజయవాడ
7) విశాలాంధ్ర మహాసభ మొదటిసారిగా ఎక్కడ ఎవరి అధ్యక్షతన జరిగింది?
జ) వరంగల్, హయగ్రీవాచారి
8) అఖిల భారత కాంగ్రెస్ మహాసభలో జవహర్ లాల్ నెహ్రూ హైదరాబాద్ ను ఏమని కొట్టి పారవేశాడు?
జ) లూజ్ టాక్
9) తెలంగాణను ప్రత్యేక రాష్ట్ర్రంగా కొనసాగించాలని విజ్ఞప్తి చేసిన వారెవరు?
జ) కె.వి.రంగారెడ్డి, మర్రిచెన్నారెడ్డి.
10) విశాలాంధ్రను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసి...