1) సింధూ నాగరికత ఎప్పుడు బయటపడింది ? దాని తవ్వకాలకు నాయకత్వం వహించింది ఎవరు
జ: 1921లో సర్ జాన్ మార్షల్ ఆధ్వర్యంలో
2) భారత దేశపు మొదటి సర్వే జనరల్ ఎవరు ?
జం సర్ జాన్ మార్షల్
3) సర్ జాన్ మార్షల్ (ఫాక్ చరిత్ర పితామహుడు) రాసిన పుస్తకం పేరేంటి ?
జ: మెహంజోదారో అండ్ ది ఇండస్ సివిలైజేషన్
4) దేశంలో సింధు నాగరికత ప్రదేశాలు ఎక్కువగా ఎక్కడ బయటపడ్డాయి ?
జ: గుజరాత్ లో
5) మొదటిసారి సింధు తవ్వకాల్లో బయటపడిన ప్రాంతం ఏది ?
జ: హరప్పా (1921లో)
6) రాగి, తగరంల మిశ్రమం ఉన్న నాగరికత ఏది ?
జ: కాంస్య యుగ నాగరికత
7) మెసపటోమియా నాగరికత ఏ నదుల మద్య పుట్టింది?
జ. యాప్రటీస్ - టైగ్రిస్.
8) ఈజిప్టు నాగరికత ఏ నది తీరాన తెలిసింది?
జ. నైలు నది
9) సింధు నాగరికతలో ప్రముఖమైనది ఏది ?
జ. పట్టణ నాగరికత.
10) సింధు నాగరికతలో ముఖ్యమైన ఓడరేవు ఏది?
జ : లోధోల్
11) సింధు ప్రజలు ఏ దేవుడిని ఆరాధించేవారు?
జ : పశుపతి మహా...