శాతవాహనులు 3
1) సోమదేవ సూరి రచించిన కధా సరిత్సాగరం ప్రకారం శాతవాహన మూలపురుషుడు ఎవరు?
జ: శాతవాహనుడు
2) శాతవాహనుల కాలంలో రాష్ట్రాలను ఏ పేర్లతో పిలిచేవారు?
జ: ఆహారము
3) నిగమ సభల గురించి వివరిస్తున్న శాసనం ఏది?
జ: భట్టిప్రోలు
4) శాతవాహన రాజ్యానికి ప్రధాన ఆదాయ వనరు ఏమిటి?
జ: భూమిశిస్తు
5) నాణేలపై ఉజ్జయిని చిహ్నాన్ని ముద్రించిన రాజు ఎవరు?
జ: మొదటి శాతకర్ణి
6) శాతవాహనుల కాలంలో శ్రేణులు అంటే ఏమిటి?
జ: వృత్తిసంఘాలు
7) సంస్కృతాన్ని రాజభాషగా చేసుకున్న రాజు ఎవరు?
జ: కుంతల శాతకర్ణి
8) శాతవాహనుల రాజభాషఏది?
జ: ప్రాకృతం
9) శాతవాహనుల కాలంలో నౌకావాణిజ్యాన్ని ప్రోత్సహించినట్టు తెలిపే శాసనం ఏది?
జ: గుంటుపల్లి
10) శాతవాహనుల శాసనాలన్నీ ఏ బాషలో, ఏ లిపిలో ఉన్నాయి?
జ: ప్రాకృత భాషలో, బ్రాహ్మి లిపిలో
11) క్రీ.శ.78లో శాతవాహన శకాన్ని ప్రారంభించింది ఎవరు?
జ: గౌతమీపుత్ర శాతకర్ణి
12) శాతవాహనుల కాలంలో ప్రసిద్ది చ...