
29th SEPT CA QUIZ
Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, Latest News, September Current Affairs
01) నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ప్రారంభమైంది. రాజస్థాన్ పశ్చిమ ప్రాంతం, పంజాబ్ లోని కొన్ని ప్రాంతాల నుంచి రుతుపవనాలు వెనక్కి మళ్ళుతున్నాయి. మళ్లీ ఈశాన్య రుతుపవనాలు ఏ నెలలో దేశంలోకి ప్రవేశిస్తాయి ?
a) నవంబర్
b) డిసెంబర్
c) జనవరి
d) అక్టోబర్
Ans: d - అక్టోబర్
02) వ్యవసాయ బోర్లకు సౌరవిద్యుత్ ఏర్పాటు చేసుకోడానికి రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వాలని కేంద్ర వ్యవసాయ శాఖ సూచించింది. ప్రధానమంత్రి కిసాన్ ఊర్జ సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్ ( పీఎం కుసుమ్ ) పథకం కింద ఒక బోరుకు అయ్యే ఖర్చులో ఎంత మొత్తం కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇస్తుంది ?
a) 50శాతం
b) 30శాతం
c) 80శాతం
d) 70శాతం
జ: b- 30శాతం
03) ఇటీవల ఏ బ్యాంక్ వార్షిక సాధారణ సమావేశం ( AGM) లో MD, CEO సహా ఏడుగురు డైరెక్టర్లను తొలగిస్తూ వాటాదార్లు నిర్ణయం తీసుకున్నారు ?
a) లక్ష్మీ విలాస్ బ్యాంక్
b) పంజాబ్ నేషనల్ బ్యా...